Tweets by RajNewLive expr:class='"loading" + data:blog.mobileClass'>
Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV

Featured Post

20, ఫిబ్రవరి 2020, గురువారం

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డ్ లను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం

*విజయవాడ*

 *రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డ్ లను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం*

 *విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు 16 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు*

*ఈ మేరకు ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం*

 *16 మంది సభ్యుల్లో 8 మంది మహిళలకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించిన ప్రభుత్వం*

పైలా సోమినాయుడు, 

కటకం శ్రీదేవి,

డి వి ఆర్ కే ప్రసాద్, 

బూసి రెడ్డి సుబ్బాయమ్మ, 

పులి చంద్రిక, 

డాక్టర్ ఓ వి రమణ, 

గంట ప్రసాదరావు,

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,

చక్క వెంకట నాగ వరలక్ష్మి, 

నీటి కొప్పుల సుజాత,

నలపట్టు అంబిక, 

కనుగుడ్ల వెంకటరమణ

నీరు సతీష్ 

బండారు జ్యోతి 

లింగం పట్ల దుర్గాప్రసాద్ 

లను కమిటీ సభ్యులుగా నియమించిన ప్రభుత్వం

*పాలకమండలి చైర్మన్ గా పైలా సోమినాయుడు ని నియమించే అవకాశం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.

https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV