*విజయవాడ*
*రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డ్ లను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం*
*విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు 16 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు*
*ఈ మేరకు ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం*
*16 మంది సభ్యుల్లో 8 మంది మహిళలకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించిన ప్రభుత్వం*
పైలా సోమినాయుడు,
కటకం శ్రీదేవి,
డి వి ఆర్ కే ప్రసాద్,
బూసి రెడ్డి సుబ్బాయమ్మ,
పులి చంద్రిక,
డాక్టర్ ఓ వి రమణ,
గంట ప్రసాదరావు,
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,
చక్క వెంకట నాగ వరలక్ష్మి,
నీటి కొప్పుల సుజాత,
నలపట్టు అంబిక,
కనుగుడ్ల వెంకటరమణ
నీరు సతీష్
బండారు జ్యోతి
లింగం పట్ల దుర్గాప్రసాద్
లను కమిటీ సభ్యులుగా నియమించిన ప్రభుత్వం
*పాలకమండలి చైర్మన్ గా పైలా సోమినాయుడు ని నియమించే అవకాశం*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.
https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV